Saturday, August 3, 2013

విద్యార్ధులకు సూచనలు
1. సమైక్య నినాదం విడనాడండి. రాష్ట్రము యింకా విడిపోలేదు . ఆంధ్రా సీమ విద్యార్ధుల అనుమతి లేకుండా తెలుగునాట ఎన్నికలు జరుగవు , ప్రభుత్వాలు నడవవు . తెలంగాణా ప్రజలు విడిపోవాలంటే విభజనే లక్ష్యముగా ఏర్పడిన TRS ను ఏక పక్షముగా గెలిపించి వుండే వారు . రాజకీయములో సెంటిమెంటు గురించి మాట్లాడడం అవివేకం . భారత దేశం నుండి విడిపోవాలని కాశ్మీరు లో సెంటిమెంటు బలంగా వుంది . Democracy requires a clear verdict not sentiment. దిగ్విజయ్ సింగ్ కి భారీగా ముడుపులు ముట్టాయి . అతడు క్రిమినల్ . తెలుగు జాతి అతనిని శిక్షించి తీరాలి .
2. విద్యార్ధులు సుదీర్ఘ పోరాటానికి సిద్ధ పడాలి . సంవత్సర కాలం తరగతులను బహిష్కరించండి . పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రమోట్ చేయబడతారు . గ్రామీణ విద్యాలయాలను మూయించండి .
3. 

No comments:

Post a Comment