Sunday, August 18, 2013

ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

 ఆంధ్రా సీమ ప్రజా పరిషత్
తెలంగాణా ప్రజలు వేరు కుంపటి పెట్టుకుంటా మంటే ఆంధ్రా సీమ ప్రజలు అభ్యంతరం చెప్పడం సబబు కాదు. అలాగే తెలంగాణా వాదులు హైదరాబాద్ తమ స్వంతమే అనడము సబబు కాదు . గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చకుండా రాష్ట్రాన్ని విభజించడం తప్పు .
కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్న భావన ఆంధ్రా సీమ ప్రజలలో బలంగా వుంది .  

No comments:

Post a Comment