Thursday, January 30, 2014

ఆంధ్రా సీమ ఉద్యమం

 తెలుగు ప్రజలు గర్వించే విధముగా మన ప్రతినిధులు రాష్ట్ర విభజన బిల్లుని తిరస్కరించారు . అందరికి అభినందనలు . ఇది ప్రజా ఉద్యమం .
లాబీయింగ్ పద్ధతిలో రాష్ట్ర విభజన జరగడం దేశానికి అరిష్టం . హిందీ యేతరుల మనోభావాలతో చేలగాటమాడకుండా జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పవలసిన తరుణమిది .
ఆంధ్రా సీమ ఉద్యమం కీలక దశకు చేరింది. తెలుగు వారి భవిష్యత్తుని ఉత్తర భారత లోకసభ సభ్యులు నిర్ణయించ బోతున్నారు. మన హైదరాబాద్ నుండి మనల్ని బైటికి గెంట బోతున్నారు . తెలంగాణాలో నివసించే మన వారు ఆత్మాభిమానాన్ని చంపుకుని జీవించాల్సిన దుర్భర పరిస్థితి రాబోతోంది .
ANDHRA SEEMA warfare-2
ఆంధ్రా సీమ ప్రజలు తమ కొనుగోలు శక్తిని అస్త్రం లా  మార్చి ఉత్తర భారతీయుల పై సంధించాలి .
1. రిటైల్ రంగంలో ఉత్తర భారతీయులు ఆంధ్ర ప్రదేశ్ అంతటా స్థిరపడి పోయారు . వారు అమ్మేవి ఉత్తర భరత్ లో తయారైన వస్తువులే . మనం కొనక పోతే వారు దుకాణాలు మూసుకుంటారు . ఇక్కడ మంట పెడితే రాజస్తాన్ అసెంబ్లీలో సెగ పుట్టాలి .
2. జాతీయ పార్టీలకు  భారీగా చందాలు యిచ్చే కంపెనీలకు సెగ తగలాలి . పెప్సి ,కోలా ఉత్పత్తులను బహిష్కరించండి . చాక్లెట్టులు మార్కెట్ లో కనపడకుండా చేయండి .
3. ఈ విషయాన్ని www.andhraaseema.blogspot.in నుండి download చేసుకుని మీ మిత్రులకు , పరిచయస్తులకు mail చేయండి .  

No comments:

Post a Comment