Sunday, September 22, 2013

తెలుగు సింహం

నేను భారతీయుడనా కేంద్ర ప్రభుత్వానికి బానిసనా ?

ఈ ప్రశ్న మదిలో ఉదయించిన నాటి నుండి త్రివర్ణ పతాకము విదేశీ జెండా వలె అగుపిస్తోంది . కేంద్ర ప్రభుత్వము సిక్కులను మోసం చేసింది. సిక్కు తుపాకి ఇందిరా గాంధిని బలి తీసుకుంది . కేంద్ర ప్రభుత్వము తమిళులను మోసం చేసింది . తమిళ మానవ బాంబు రాజీవ్ గాంధి ని బలి తీసుకుంది. నేడు కేంద్ర ప్రభుత్వము తెలుగు జాతిని మోసం చేయడానికి సమాయత్త మౌతోంది. తెలుగు వారి కోపానికి భారత దేశము బలి కాపోతోంది . ఆంధ్ర ప్రదేశ్  విభజన భారత దేశ విచ్చిన్నము నకు సంకేతం. ఐదు కోట్ల మందిని వారి రాజధాని నుండి గెంటి వేయడం దేశ బహిష్కరణ శిక్ష లాంటిది. ఈ భారత ప్రభుత్వానికి బానిసలుగా జీవించాల్సిన అధమ స్థితి నుండి బైట పడాలంటే ఆంధ్రా సీమ వాసులు తమ భూ భాగాన్ని రిపబ్లిక్ గా మార్చుకునేందుకు ఉద్యమించాలి.
ఉద్యమ తొలి దశ : ఉత్తర భారతీయుల వ్యాపార సంస్థలను ఆంధ్రా సీమ నుండి బహిష్కరించండి.
            చిదంబరం మంత్రిగా కొనసాగుతున్నంత కాలం తమిళనాడు నుండి వస్తువులను దిగుమతి చేసుకో రాదు .
            పెప్సీ' కోలా ఉత్పత్తులను నిషేధించండి.
                                                                                    బొమ్ము మోహన రెడ్డి

                                                                  తెలుగు సింహం

No comments:

Post a Comment